15 June, 2026 | 3:15 PM

Breaking News

తాగునీటి కోసం కేసీఆర్ నగర్ మహిళల ఆందోళన.. ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయింపు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ   •   మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •  

ఆవులకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి... కార్లలో అపహరణ

02-08-2025 09:12 AM

హైదరాబాద్: సికింద్రాబాద్(Secunderabad)లో ఆవులను కార్లలో అపహరిస్తున్న ముఠాపై కేసు నమోదైంది. గత నెల 27న మోండా మార్కెట్ పరిధి బండిమెట్ లో ఆవులు(cow theft) అపహరణకు గురయ్యాయి. ఆవుల అపహరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆవులకు మత్తు ఇంజెక్షన్(Anesthesia injection) ఇస్తున్న దొంగల ముఠా కార్లలో అపహరిస్తున్నారు. నిన్న మారేడ్ పల్లిలోనూ(Marredpally) ఆవుల అపహరణపై స్థానికులు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో ఆవుల ఆపహరణ దృశ్యాలు నమోదయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.