calender_icon.png 14 October, 2025 | 11:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోదావరిలో చిక్కిన ఇద్దరిని రక్షించిన పోలీసులు

14-10-2025 07:17:29 PM

ఖానాపూర్: కడెం మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇద్దరు మత్స్య కార్మికులు గోదావరిలో చిక్కగా మంగళవారం కడెం పోలీసులు వారిని రక్షించారు. చేపలు పట్టడానికి వెళ్లిన ఇద్దరు కార్మికులు మధ్యలో ఉండగా గోదావరిలో వరద పెరగడంతో నీటిలో చిక్కుకున్నారు. ఈ విషయాన్ని తెలిసిన పోలీసులు అక్కడికి వెళ్లి తాళ్ల సాయంతో వారిని బొడ్డుకు చేసినట్టు పోలీసులు తెలిపారు. చేపల కార్మికులను రక్షించిన పోలీసులకు జిల్లా ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.