02-06-2025 01:12:08 AM
కామారెడ్డి , జూన్ 1 (విజయ క్రాంతి),జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీ పీవో) రాజారాం ప దోన్నతి పొందారు. కరీంనగర్ జాయింట్ డైరెక్టర్ గా రాజారామ్ వెళ్తున్నారు. రాజారాం 2021 మార్చిలో కామారెడ్డి జిల్లా సీపీవోగా బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లకుపైగా ఆ బాధ్యతల్లో ఉన్నారు. ఆయన స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సుజాత పదోన్న తిపై రానున్నట్లు సమాచారం.