calender_icon.png 5 July, 2025 | 8:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కిట్టు

05-07-2025 01:46:29 AM

పంపిణీ చేసిన డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్‌రెడ్డి 

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 4 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్‌కు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు శుక్రవారం డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయంలో రక్షణ కిట్లను డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్‌రెడ్డి పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ (డిప్యూటీ ఈఈ) వెంకటేష్ నీల పాల్గొన్నారు.