10 June, 2026 | 4:08 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించండి

10-12-2025 07:28 PM

నిర్మల్ (విజయక్రాంతి): ఎన్నికల విధులలో పాల్గొంటున్న(సిబ్బంది) ఉపాధ్యాయులు అర్ధరాత్రి వరకు ఎన్నికల విధులలో పాల్గొంటారు కాబట్టి, మరుసటి రోజు విధులకు హాజరవడం కష్టంతో కూడిన పని. కావున ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఆన్ డ్యూటీ సౌకర్యాన్ని కల్పించాలని ఎస్.టి.యు.టి.ఎస్ నిర్మల్ జిల్లా శాఖ జిల్లా(ఎన్నికల అధికారి) జిల్లా కలెక్టర్ కి ప్రాతినిధ్యం చేయగా వారు సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా ఎస్టియుటిఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ్, ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్, సారంగాపూర్ మండల అధ్యక్షులు మఠం పరమేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షులు శివలింగయ్య తదితరులు పాల్గొన్నారు.