15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నీటి కుంటల నిర్మాణాలతో వర్షపు నీటి సేకరణ

17-05-2025 12:00 AM

అవగాహన కల్పిస్తున్న విస్తీర్ణ అధికారి సంతోష్

కంగ్టి, మే 16 : వర్షాకాలంలో కురిసిన ప్ర తి నీటి బొట్టుని మన పొలంలోనే నీటి కుంటలు ,కందకాలు అనే నిర్మాణాల ద్వారా దాచుకుంటే భవిష్యత్తులో ఆ నీటిని వివిధ రకా లుగా మనకు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుందని వ్యవ సాయ విస్తీర్ణాధికారి సంతోష్ నాగూర్ కే క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

ముఖ్యంగా కంగ్టి మండల ప్రాంతా లలో రైతులు బోరు బావులు తవ్వి చాలా వరకు భూగర్భం లో నీళ్ళు లభించక పోవ డం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు.

ఇలా బో రు భావులపై ఆధారపడకుండా రైతులు త మ పొలం లోతట్టు ప్రాంతాల్లో అనుకూలమైన సైజుల్లో నీటి కుంటల నిర్మాణాన్ని ని ర్మించుకుంటే  వానాకాలం లో కురిసే ప్రతి వర్షపు చినుకును ఒడిసి పట్టుకొని మన పొలంలో ఇంకే విధముగా చేసుకుంటే భవిష్యత్తులో భూగర్బ జలo పెరగడం తో పాటునీటి కుంటలో నిలువ ఉన్న నీటితో పంటకు నీరు అందించే అవకాశం ఉంటుందన్నారు.నిలువ ఉన్న నీటిలో చేపల పెం పకం తో అదనపు ఆదాయం కూడా ఆర్జించే అవకాశం కూడా ఉంటుందని రైతులకు వివరించారు.