15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రంగంపేట ఆశ్ర‌మంలో స‌ప్త సంతాన నాగేశ్వ‌రస్వామి పూజ‌లు

01-11-2025 07:08 PM

పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి దంప‌తులు

కొల్చారం: కొల్చారం మండ‌లం రంగంపేట పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద స్వామి కరకమలములచే ప్రతిష్ఠ గావించిన‌ శ్రీ సప్త సంతాన నాగేశ్వర స్వామి విగ్రహానికి భ‌క్తిశ్ర‌ద్ధ‌ల‌తో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. విశేషంగా ఆశ్లేష నక్షత్రం రోజు విశిష్ట పూజలు నిర్వహించాలని, 27 సార్లు శ్రీ సప్తసంతాన నాగేశ్వర స్వామి జ‌పం చేసి 9 సార్లు ప్రదక్షిణ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ నేత‌ తోపాజి అనంత కిషన్ దంపతులు పీఠాధిప‌తి శ్రీ మాధ‌వానంద స్వామి ఆదేశాల మేర‌కు ప్రతిరోజూ పూజలు చేస్తూ  శ్రీ మడేల్ మహరాజ్ పూజలు కూడా చేశారు.