calender_icon.png 21 August, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయంలో సప్తమి వేడుకలు

20-08-2025 07:21:11 PM

కుబీర్: తానూరు మండల కేంద్రంలోని విఠలేశ్వర ఆలయం(Vittaleshwara Temple)లో బుధవారం రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేవతా విగ్రహాలకు అభిషేకం నిర్వహించి ఏకతాల భజన కార్యక్రమాలను నిర్వహించినట్టు గ్రామస్తులు తెలిపారు. విట్టల రుకుంబాయి విగ్రహాలకు భక్తులు ప్రత్యేక మొక్కలు చెల్లించుకున్నారు.