1 July, 2026 | 11:17 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మాఘ మాస జాతర పనులు పరిశీలిస్తున్న సర్పంచ్

16-01-2026 01:40 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం గుండ్ల చెరువు దోమకొండ గ్రామంలోని దేవస్థానం లో మాగమ అమావాస్య జాతర సందర్భంగా దేవస్థాన ప్రాంగణంలో పరిశుభ్రత గురించి  ఐరేని నర్సయ్య సర్పంచ్ ,బొమ్మరి శీను ఉపసర్పంచ్, వార్డ్ సభ్యులు బత్తిని సునీత సిద్ధిరాములు , కామిండ్ల చంద్రకళ బాల్నర్సు, పాలకుర్తి శేఖర్, శివరాం మందిర్ దేవస్థానం చైర్మన్ కొండ అంజయ్య , సభ్యులు , కార్యనిర్వాణా అధికారి  కార్యక్రమంలో పాల్గొని పర్యవేక్షించారు.