17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

రైతు ముంగిట్లో శాస్త్రవేతలు

25-05-2025 12:00 AM

-రైతులకు పలు సూచనలు

ఇబ్రహీంపట్నం, మే 24: రైతు ముంగిట్లో శాస్త్రవేతల కార్యక్రమంలో రైతులకు శాస్త్రవేతలు పలు సూచనలు సూచించారు. శనివారం మండల వ్యవసాయ అధికారి విద్యాదరి ఆధ్వర్యంలో  ఇబ్రహీంపట్నం మండలం పరిధి ము కునూర్ గ్రామంలోని రైతువేదికలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ము ఖ్య అతిథులుగా శాస్త్రవేత్తలు డా.రజినీకాంత్, డా.అరుణ, డా.వెంకట్, వెటర్నరీ డాక్టర్ ఆనంద్ రెడ్డి పాల్గొన్ని రైతులకు విలువైన సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పలు దఫా లలో పంటలు పండించే రైతులు వినియోగం లాభాలను దృష్టిలో ఉంచు కొని అవసరం మేరకే పంటకు నీరు అందించి తక్కువ నీటి వినియోగంతో తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పొందాలని సూచించారు.

అలాగే రైతు లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో సృజన, పంచాయతీ సెక్రటరీ రాజ్ కుమార్, రైతులు పాల్గొన్నారు.