28 June, 2026 | 1:47 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

మార్క్ ఫెడ్ డీఎంగా శశిధర్ రెడ్డి

11-11-2025 12:00 AM

కలెక్టర్ ను కలిసిన మార్క్ పెట్ డిఎం

కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): కామారెడ్డి వ్యవసాయ శాఖలో ఏడీఏగా పనిచేస్తూ డిప్యూటేషన్ పై కామారెడ్డి జిల్లాలో మార్క్ఫెడ్ డిఎంగా శశిధర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను శశిధర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి పూల మొక్క ను అందించారు.