15 March, 2026 | 8:27 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

రోడ్డుపై చెత్త వేసిన దుకాణ యజమానులకు రూ.2500 జరిమానా

20-12-2025 05:29 PM

కరీంనగర్,(విజయక్రాంతి): రోడ్డుపై చెత్త చేసిన దుకాణ యజమానులకు మున్సిపల్ అధికారులు 2500 రూపాయల జరిమానా విధించారు. శనివారం డిప్యూటీ కమిషనర్ వేణుమాధవ్, శానిటరీ సూపర్వైజర్ శ్యామ్ రాజ్, శానిటరీ  ఇన్స్పెక్టర్ గట్టు శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ స్వామిలతో నగరంలోని ఇందిరా చౌక్ లో తనిఖీలు నిర్వహించారు. ఎస్వీ టిఫిన్స్, ఏఆర్ పాన్ షాప్, ఏఆర్ బిర్యాని సెంటర్ చెత్త రోడ్డుపై వేయగా వారికి  రూ.2,500 జరిమానా విధించారు. ఈ కార్యక్రమంలో జవాన్లు, కార్మికులు  పాల్గొన్నారు.