17 June, 2026 | 12:14 PM

Breaking News

ఆరుట్ల గ్రామం తెలంగాణకే ఆదర్శం, స్ఫూర్తి: సీఎం రేవంత్   •   రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •  

వృద్ధాశ్రమానికి దాతలు చేయూత

20-12-2025 06:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని పోచంపాడు వృద్ధ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు చేయూతనందించేందుకు శనివారం పలువురు దాతలు ముందుకు వచ్చారు. నిర్మల్ లోని ప్రముఖ వ్యాపారవేత్త మంత్రి రాజగోపాల్ (గోపి సెట్) వారి మిత్రుడు వినోద్ చింతావార్ పోచంపాడ్ లోని వృద్దుల కొరకు సింటెక్స్ వాటర్ ట్యాంక్, వేడి నీటి కోసం గీసర్ ఏర్పాటు ఏర్పాటు చేశారు దాతలను నిర్వాకులు అభినందించారు.