13 April, 2026 | 4:22 PM

Breaking News

ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం, సుఖమయం   •   ముంబైలో ఆశా భోంస్లే అంతిమయాత్ర... అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు   •   కాంగ్రెస్ కుంభకోణాల ప్రభుత్వం— సీతక్క చెప్పుతో కొడ్తా అనడం ఏంటి?   •   ఆధైర్యపడవద్దు అండగా ఉంటాం: ఎమ్మెల్యే   •   బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడుకి సన్మానం   •   జిల్లెల్ల గ్రామంలో ఘనంగా రోడ్డు భద్రత మహోత్సవం   •   రేవంత్‌రెడ్డికి అవగాహన లేదు— డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు   •   బస్వాపూర్ గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన గ్రామసభ విజయవంతం   •   తంగళ్ళపల్లిలో రోడ్డు భద్రతపై గ్రామసభ - అవగాహన కార్యక్రమాలు   •   కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్‌ నోటీస్   •  

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్ఐ యుగంధర్ గౌడ్

28-11-2025 07:39 PM

వలిగొండ,(విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా వలిగొండ మండలంలో ఈనెల 30 నుండి రెండవ విడత ప్రారంభం కానుంది. అందులో భాగంగా శుక్రవారం వలిగొండ ఎస్సై యుగంధర్ గౌడ్ మండలంలోని అరూర్, వేములకొండ, చిత్తాపురం గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సిబ్బందికి తెలియజేయడం జరిగింది.