16 April, 2026 | 9:03 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఆరేళ్ల బాలుడు అదృశ్యం

01-05-2025 03:21 PM

గూడూర్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల పరిధిలోని భూపతి పేటలో ఆరేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన జరిగింది. కొత్తగూడ మండలం లక్ష్మణ్ తండా చిన్నల్లాపురం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలుడు వాంకుడోత్ జాన్ పాల్ తన తండ్రితో కలిసి ఆటోలో వస్తుండగా భూపతి పేట వద్ద ఆటోను ఆపి నిద్రించారు. తండ్రి నిద్రలేచేసరికి బాలుడు కనిపించలేదు. బాలుడి ఆచూకీ కోసం చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో గూడూరు పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశాడు. బాలుడి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు అబ్బాయి తండ్రి: 9676899537, పోలీస్ స్టేషన్ గూడూర్: 8712656963, ఎస్ఐ గూడూర్: 8712656962, సీఐ గూడూరు: 8712656960 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.