calender_icon.png 2 May, 2025 | 1:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిని కాపాడిన పోలీసులు

01-05-2025 08:24:05 PM

బైంసా (విజయక్రాంతి): బాసర గోదావరి నదిలో దూకి ఆత్మహత్య ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ వ్యక్తిని గురువారం బాసర పోలీసులు రక్షించారు. బైంసా మండలం అంపులి గ్రామానికి చెందిన ఓ యువకుడు తండ్రి మందలించడంతో బాసర వద్దకు వెళ్లి గోదావరి నదిపై ఉన్న బ్రిడ్జి నుండి దూకేందుకు ప్రయత్నించగా సమాచారం అందుకున్న పోలీసులు దినేష్ మోహన్ సింగ్ అక్కడికి వెళ్లి ఆయనను పట్టుకొని కౌన్సిలింగ్ చేసి పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.