24 April, 2026 | 12:20 PM

Breaking News

BJP కార్యాలయానికి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి.. త్వరలోనే బీజేపీలోకి?   •   అడవికి వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్రగాయాలు   •   కోనరావుపేటలో ఘనంగా పీఎం శ్రీ ఎంపీపీ ఎస్ ప్రైమరీ స్కూల్ 2వ వార్షికోత్సవం – గ్రాడ్యుయేషన్ డే వేడుకలు   •   కమిటీల పేరుతో కాలయాపన: 900 రోజులైనా— హామీల అమలు ఏమైంది?   •   సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •  

ఘనంగా మేడే వేడుకలు

01-05-2025 08:41 PM

దౌల్తాబాద్ (విజయక్రాంతి): మే డే సందర్భంగా దౌల్తాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామంలో బిఎన్ఆర్ కేఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు చంద్రం మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతానని అన్నారు. కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటాలు చేస్తేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు మహేష్, హనుమంతు, గోపాల్, రాములు, భూపతి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.