9 April, 2026 | 5:02 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

ఆర్టీసీ బస్సులో స్పెషల్ చార్జీలు ఆపాలి

07-10-2025 12:09 AM

నాగర్ కర్నూల్ అక్టోబర్ 6 ( విజయక్రాంతి )ప్రజా రవాణా సంస్థ రెగ్యులర్ బ స్సులలో పండగల పేరుతో ప్రయాణికుల నుండి స్పెషల్ చార్జీలను వసూలు చేయడా న్ని తక్షణం ఆపాలని బహుజన్ సమాజ్ పా ర్టీ నేతలు సోమవారం డిపో మేనేజర్ యాదయ్యకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర మాజీ ఈసీ మెంబెర్ పృథ్వీరాజ్, జిల్లా ఇంచార్జ్ కళ్యాణ్ మాట్లాడుతూ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి ముఖ్యమైన పండగల సమయంలో ప్రభుత్వం ఇప్పటికీ ప్రజలపై అనవసరమైన అదనపు భారం మోపుతోందన్నారు.పండగలు ముగిసిన కొన్ని రోజుల తర్వాత కూడా స్పెషల్ చార్జీలు వసూలు చే యడం అన్యాయం అన్నారు. ఫీజు రీ-ఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ బిల్లులు, స్కూల్ బిల్లులు ఇలా ప్రతిదీ పెండింగ్లో పెడుతూ పెండింగ్ ప్రభుత్వాంగామారిందాన్నారు.