05-01-2026 01:33:42 AM
రాజన్న సిరిసిల్ల, జనవరి 4 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో నూత నంగా నెలకొల్పిన కాత్యాయని కంటి ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారం భించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజల మన్ననలు పొందుతూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని విప్ సూచించారు.