calender_icon.png 21 May, 2025 | 7:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

21-05-2025 12:00:00 AM

రాజాపూర్ మే 20: నకిలీ విత్తనాలు అ మ్మితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్ అన్నారు మంగళవారం మండల కేంద్రంతో పాటు మండలంలోని తిరుమలాపూర్ తదితర గ్రా మాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీలు చేపట్టారు ఆ దుకాణంలో విత్తనాలను స్టాక్ రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతి ఉన్న విత్తనాలని విక్రయించాలని దుకాణదా రులకు సూచించారు. విత్తనాలకు సంబం ధించిన బిల్లును రైతులకు ఇవ్వాలని తెలిపా రు. ప్రతి దుకాణంలో ధరల పట్టికను కని పించేలా పెట్టాలని తెలిపారు.