18 April, 2026 | 11:44 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ప్లాస్టిక్ దుకాణాల్లో అధికారుల తనిఖీ

21-05-2025 07:15 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రభుత్వం నియంత్రించిన ప్లాస్టిక్ కవర్లను విక్రయిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని నిర్మల్ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ దేవిదాస్(Nirmal Municipal Sanitary Inspector Devidas) వ్యాపారస్తులను హెచ్చరించారు. బుధవారం నిర్మల్ పట్టణంలోని కొత్త బస్టాండ్ పాత బస్టాండ్ శివాజీ చౌక్ నారాయణరెడ్డి మార్కెట్ తదితర ప్రాంతాల్లో వ్యాపార దుకాణాల్లో తనిఖీ చేసి 20 మైక్రాన్ల ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకొని దుకాణాలకు నోటీసులు, జరిమానా విధించినట్టు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని వ్యాపారులకు సూచించారు.