calender_icon.png 20 September, 2025 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను పరిశీలించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

20-09-2025 03:39:07 PM

కరీంనగర్ (విజయక్రాంతి): శాతవాహన యూనివర్సిటీ ముందుగల మహాత్మా జ్యోతిబా ఫూలే కూడలి సుందరీకరణకు ఇటీవల 15 లక్షల సుడా నిధులు విడుదల చెయ్యగా ఈ రోజు పనులు జరుగుతున్న తీరును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి(Suda Chairman Komatireddy Narender Reddy) పరిశీలించడం జరిగింది. పనులలో నాణ్యత పాటించి త్వరిత గతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు నరేందర్ రెడ్డి సూచించడం జరిగింది.