4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

కిష్టారంలో పోషణ మాసోత్సవాల నిర్వహణ

20-09-2025 04:22 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండలం గంగారం సెక్టార్ పరిధిలోగల కిష్టారం గ్రామ పంచాయతీ స్థాయిలో ఐసిడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసోత్సవాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐవైసిఎఫ్, వెయ్యి రోజుల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. అలాగే ప్రీస్కూల్ కార్యక్రమాన్ని వివరిస్తూ ప్రతి ఒక్క పిల్లవాణ్ణి అంగన్వాడీ సెంటర్ కి పంపించాలని ప్రీస్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ జి లక్ష్మి, ఏఎన్ఎం మానస, ఆశాలు అంగన్వాడీ టీచర్స్ తల్లులు పాల్గొన్నారు.