29-06-2025 06:34:52 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) నర్సాపూర్ మండలంలోని రాంపూర్ గ్రామంలో సెయింట్ థామస్ హైస్కూల్లో విద్యార్థులకు అధిక ధరలకు పుస్తకాలు స్కూలు సామాగ్రి విక్రయిస్తున్నందున వారిపై చర్య తీసుకోవాలని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ శశిధర్(ABVP District Convener Shashidhar) అన్నారు. ఆదివారం పాఠశాలలో పుస్తకాలు విక్రయిస్తుండగా ఏబీవీపీ ఆధ్వర్యంలో పట్టుకొని అధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు.