29 April, 2026 | 3:26 AM

భద్రకాళిని దర్శించుకున్న తీన్మార్ మల్లన్న

29-04-2026 01:43 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): వరంగల్ నగరంలో ప్రసిద్ధిగాంచిన శ్రీభద్రకాళి ఆలయాన్ని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంగళవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శనానికి వచ్చిన మల్లన్నకు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగ తం పలికి, అమ్మవారిని దర్శించుకున్న తరువాత మహాదాశీర్వచనం నిర్వహించి అమ్మ వారి శేష వస్త్రాలు అందజేశారు.