17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కొడుకుల్ని అలా పెంచుతారిక!

12-05-2025 01:56 AM

దియా రాజ్, ఇనయ సుల్తానా, రిహానా, వికాస్ వశిష్ట, రోహిత్ బొడ్డపాటి నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘ఫ్రైడే’.  ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శక త్వంలో కేసనకుర్తి శ్రీనివాస్ నిర్మించారు.  ఆదివారం ఈ సినిమా లోని అమ్మపాట ను ఏపీ హోం మంత్రి అనితతో రిలీజ్ చేయించారు.

అనంతరం డైరెక్టర్ ఈశ్వర్‌బాబు మాట్లాడుతూ.. ‘మా సినిమా చూసిన తర్వాత ప్రతీ తల్లి తన కొడుకును ఓ ఛత్రపతి శివాజీలా, మహారాణా ప్రతాప్ సింగ్‌లా పెంచుతారు. పోరాడే శక్తిని అమ్మ మాత్రమే ఇస్తుంది’ అన్నారు. ‘ఈశ్వర్ చెప్పిన కథ నా మనసుకు తాకింది’ అని నిర్మాత శ్రీనివాస్ అన్నారు. నటీనటులు రోహిత్, దియా రాజ్, రిహానా, కల్పిక, స్నిగ్ధ నయని, ఇనయ సుల్తానా, చిత్రబృందం పాల్గొన్నారు.