1 July, 2026 | 10:29 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

అందరి సహకారంతోనే అవార్డు వచ్చింది

05-08-2025 12:00 AM

నిర్మల్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): మారుమూల పెంబి మండలంలో ప్రభు త్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో తనకు గవర్నర్ చేతుల మీదుగా అవా ర్డు రావడం జరిగిందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు.

గవర్నమెంట్ చేతు ల మీదుగా అవార్డు అందుకున్న జిల్లా కలెక్టర్ ను సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు శాలువాతో సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ జిల్లా అధికారులు పాల్గొన్నారు.