26 April, 2026 | 9:52 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

వంతారా ప్రారంభం

05-03-2025 12:04 AM

గాంధీనగర్: ప్రపంచంలోనే అతిపెద్ద వన్యప్రాణుల పునరావాస, సంరక్షణ కేంద్రం ‘వంతారా’ను ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం ప్రారంభించారు. ఆసియాటిక్ సింహం, తెలుపు సింహం పిల్లలతోపాటు క్లౌడెడ్ చిరుత కారకల్(ఒక రకమైన అడవి పిల్లి) పిల్లలతో ప్రధాని సరదాగా గడిపారు.

తెలుపు సింహం కూనను ఎత్తుకుని దానికి ఆహారాన్ని అందించారు. పధాని నరేంద్రమోదీకి ముకేశ్ అంబానీ కుటుంబ సమేతంగా స్వాగతం పలికారు. సుమారు 3,500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ కేంద్రంలో దాదాపు 1.5 లక్షల వన్య ప్రాణులు ఆశ్రయం పొందుతున్నాయి.