calender_icon.png 7 July, 2025 | 6:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మక్క కంకులు, నిమ్మకాయల మాలల అలంకరణలో అమ్మవారు

07-07-2025 01:42:40 AM

కొత్తపల్లి, జూలై 6 (విజయక్రాంతి): కరీంనగర్ మండలం లోని నగునూర్లోని శ్రీ దుర్గాభవానీ ఆలయంలో జరుగుతున్న ఆషాడమాసం శాకంబరీ ఉత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీ దుర్గాభవానీ అమ్మవారిని మక్క కంకులు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. అమ్మవారికి ఆలయ పూజరులు విశేష హారతులు, ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో ఆలయ ఫౌండర్ చైర్మెన్ వంగల లక్ష్మన్, ఆలయ కమిటి సభ్యులతోపాటు భక్తులుపాల్గోన్నారు.