13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఇద్దరు ఉపాధ్యాయులను నియమించిన డీఈవో

10-01-2026 12:00 AM

నాగల్ గిద్ద, జనవరి 9: నాగల్గిద్ద మండలం  కరస్గుత్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక తరగతుల కోసం ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. గతనెల 28న విజయక్రాంతి దినపత్రికలో టెన్త్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు హుళక్కే ? అనే  శీర్షికన ప్రచురించిన కథనానికి డీఈవో వేంకటేశ్వర్లు స్పందించారు. ప్రత్యేక తరగతులను నిర్వహించి విద్యార్థులకు సిలబస్ పూర్తి కాకపోవడంతో పాఠశాలకి ఇద్దరు ఉపాధ్యాయులను నియమించినట్లు తెలిపారు. పదవ తరగతి ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మండల విద్యాధికారి మన్మధ కిషోర్ తెలిపారు ప్రత్యేక తరగతులు నిర్వహించని వారిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.