13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్

10-01-2026 12:00 AM

మనోహరాబాద్, జనవరి 9 : ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ఫుడ్ ఫెస్టివల్ శుక్రవారం నాడు నిర్వించారు. మనోహరబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు నాగిరెడ్డి తోటి ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కందల రాజనర్సింహ, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, పాలకవర్గ సబ్యులు సాదు సత్యనారాయణ, తదితరులు పాల్గొని విద్యార్థులు చేసిన రకరకాల ఆహారాలను తిని వారిని అభినందించారు.