22 June, 2026 | 2:54 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

పేదలకు చేయూతనందించేందుకే దుద్దిళ్ల చేయూత పథకం

17-11-2025 07:51 PM

కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు 

కమాన్ పూర్ (విజయక్రాంతి): పేదలకు చేయూతనందించేందుకే దుద్దిళ్ల చేయిత పథకం ప్రారంభించామని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో సోమవారం కమాన్ పూర్ గ్రామానికి చెందిన మేకల వెంకటలక్ష్మి అనారోగ్యంతో మరణించగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి దుద్దిళ్ల చేయిత కింద బియ్యం అందజేశామని, వారి కుటుంబానికి దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మురళి మనోహర్ రావు, జంగపల్లి శ్రీను, లల్లు, బొజ్జ సతీష్, బూంపేల్లి రాజయ్య, అనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు.