17 April, 2026 | 3:13 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పేదలకు చేయూతనందించేందుకే దుద్దిళ్ల చేయూత పథకం

17-11-2025 07:51 PM

కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు 

కమాన్ పూర్ (విజయక్రాంతి): పేదలకు చేయూతనందించేందుకే దుద్దిళ్ల చేయిత పథకం ప్రారంభించామని కమాన్ పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వైనాల రాజు తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో సోమవారం కమాన్ పూర్ గ్రామానికి చెందిన మేకల వెంకటలక్ష్మి అనారోగ్యంతో మరణించగా ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి దుద్దిళ్ల చేయిత కింద బియ్యం అందజేశామని, వారి కుటుంబానికి దుద్దిళ్ల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మురళి మనోహర్ రావు, జంగపల్లి శ్రీను, లల్లు, బొజ్జ సతీష్, బూంపేల్లి రాజయ్య, అనవేన సదయ్య తదితరులు పాల్గొన్నారు.