13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

కాంగ్రెస్ నేతల అత్యుత్సాహం

13-01-2026 02:10 AM

మహబూబాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీ వివాదాస్పదంగా మారింది. అంబేద్కర్ విగ్రహం పూర్తిగా కనిపించకుండా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్ళు వెత్తాయి. ఈ విషయాన్ని వెంటనే గమనించిన కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి అడ్డుగా కట్టిన ఫ్లెక్సీని తొలగించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, ప్రచార పోస్టర్లు అంటించకూడదని, ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను పిల్లి సుధాకర్ కోరారు.