13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

సాంప్రదాయం.. ఆరోగ్యం.. రంగవల్లులు : సాయిజెన్ శేఖర్

13-01-2026 02:09 AM

ఉప్పల్, జనవరి ౧౨ (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సందర్భంగా  ఇంటి ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సాంప్రదాయా నికి కాకుండా  మహిళల ఆరోగ్యాన్ని సైతం పెంపొందిస్తాయని గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ బిఆర్‌ఎస్ నాయకులు సాయిజన్ శేఖర్ అన్నారు. నాచారం డివిజన్లోని నాచారం శాఖ ఆర్బిఎల్ బ్యాంక్ సిబ్బందినిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర య్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలనుగౌరవించుకోవాలి అన్నారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలుపొందిన మహిళలకు బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్బిఎల్ బ్యాంక్ మేనేజర్ మహేందర్ ఏ టు జెడ్ టెంట్ హౌ స్ శ్రీనివాస్ రెడ్డి  బాపూజీ సరస్వతి నగర్ కాలనీ అధ్యక్షులు వనం జ యరాజ్  హనుమంతరావు రవికాంత్ నాగభూషణం వెంకటేష్ పాల్గొన్నారు.