17 April, 2026 | 1:50 PM

Breaking News

హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •   పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్‌కు ఘోర అవమానం.!   •   నోటీసులు వెనక్కి తీసుకోవాలి.. సీపీఐ నాయకుల డిమాండ్   •  

ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశ సేవే లక్ష్యం

22-10-2025 12:00 AM

జగదేవపూర్, అక్టోబర్ 21: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం జగదేవపూర్ శాఖ ఆధ్వర్యంలో శాఖ ఉపక్రమంలో భాగంగా జగదేవపూర్ పట్టణ కేంద్రంలోని గొల్లపల్లి రోడ్డు మూలమలుపు భారీ గుంతలను పుడ్చారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గత కొంత కాలంగా ప్రజలు పడుతున్న ఇబ్బంది చూసి గుంత ను పూడ్చినట్టు తెలిపారు. దేశం కోసం ధర్మం కోసం యువత ముందు ఉండాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు  ఏగొండ, కరుణాకర్ రెడ్డి, సంఘ సభ్యులు గాండ్ల రాజేంద్ర, రాఘవేంద్ర, రాజు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.