16 April, 2026 | 10:17 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మృతుడి కుటుంబాన్ని ఓదార్చిన నాయకులు

17-12-2025 12:00 AM

చిట్యాల, డిసెంబర్ 16(విజయ క్రాంతి): మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం వారిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించారు. చిట్యాల మండలం తాళ్ల వెళ్ళాంల గ్రామానికి చెందిన జంపాల రాములు అనారోగ్యంతో  మృతిచెందగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతుడి  కుటుంబాన్ని పరామర్శించి, నివాళులర్పించారు.

మృతుడి మనవడు అయిన జంపాల వినయ్ ను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి,  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జనగాం అంజయ్య గౌడ్ 5000, 3వ వార్డ్ మెంబర్ నీలం వెంకన్న ముదిరాజ్ 5000 రూపాయలను ఆర్థిక సహాయంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చికిలం మెట్ల సైదులు, సర్పంచ్ జోగు సురేష్, పామునుగుళ్ళ బుచ్చి రాములు, పామునుగుళ్ళ మారేష్,  కొమ్మనపల్లి మల్లేష్, నల్లబెల్లి నరేష్, మాలిగ చంద్రం, జోగు నాగేష్ తదితరులు పాల్గొన్నారు.