16 March, 2026 | 2:55 PM

Breaking News

మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •   విద్యుత్ సరఫరాలో అంతరాయం   •  

విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాల్సిందే

21-05-2025 12:00 AM

కరీంనగర్, మే 20 (విజయ క్రాంతి): తె లంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాల యా జమాన్య సంఘాలు విద్యాహక్కు చట్టాన్ని తాము అమలు చేయమని, ప్రైవేట్ పాఠశాలలో విద్యాహక్కు చట్టం ప్రకారం అర్హత గల 25% విద్యార్థులకు  ఉచితంగా విద్యను ఇ వ్వమని  ప్రకటించడం సరికాదని ఏఐఎస్‌ఎ ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఒ క ప్రకటనలో తెలిపారు. 

వెంటనే నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ చెబుతున్న నిబంధనలను కూడా పట్టించుకోకుండా ప్రవేట్ పాఠశాలలు ఏకపక్ష నిర్ణయాలు సరికాదని పేర్కొన్నారు. ప్రతి ప్రవేట్ పాఠశాలలో తప్పనిసరిగా విద్య హ క్కు చట్టం అమలు చేయాలని, ప్రతి పాఠశా ల వారు  ఈ విద్యాసంవత్సరం 15 నుండి 30%ఫీజులు పెంచుకున్నారని, ఫీజులు పెం చుకున్నప్పుడు ఉచిత  విద్య ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు.