12 June, 2026 | 5:35 PM

Breaking News

విశాల ఐక్య ఉద్యమాలకు రైతాంగం ముందుకు రావాలి   •   విద్య అభివృద్ధికి ప్రభుత్వం కృషి: జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్   •   వ్యాధుల నివారణపై దృష్టి సారించండి   •   అంతర్జాతీయ క్రికెట్‌కు కేన్ విలియమ్సన్ వీడ్కోలు   •   శ్రీ సరస్వతీ శిశుమందిర్‌లో గాయత్రి హోమం   •   చిన్న బెండరాలో మాలి సంఘం నూతన కమిటీ ఏర్పాటు   •   జొన్న పంట కొనుగోళ్లలో ప్రజా ప్రభుత్వంపైన రైతులకు భరోసా కలిగింది   •   శ్రీధర్ బాబును విమర్శిస్తే పుట్ట మీ రాజకీయ సమాధికి మేమే పునాది వేస్తాం   •   హైదరాబాద్‌కు ఛత్తీస్‌గఢ్ సీఎం.. స్వాగతం పలికిన మంత్రి ఉత్తమ్   •   వానకాలంలో వేయవలసిన పంటల గురించి రైతులకు అవగాహన   •  

శ్రీవారి సేవలో స్పీకర్

31-12-2025 01:36 AM

వికారాబాద్, డిసెంబర్-30: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కలియు గ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తన కూతురు గడ్డం శ్రీ అనన్యతో కలిసి ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు.