10 May, 2026 | 10:18 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

వీధి కుక్కల బీభత్సం..

15-09-2025 07:16 PM

ముగా జీవాల మృతువాత..

బోథ్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) సొనాల మండలంలోని చింతల బోరి గ్రామములో కుక్కల స్వైర విహారంతో గ్రామంలోని ప్రజలు, విద్యార్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. వీధి కుక్కలు దాడితో ఇప్పటికే మూడు గోమాతలు, ఒక లేగ దూడ, ఒక గేదె మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెబీస్ సోకి రెండు ఆవులు మృత్యువుతో కొట్టుమిట్టాడుతున్నామన్నారు. ఇకనైనా అధికారులు స్పందించి కుక్కల బెడద నుండి గ్రామ ప్రజలను, పశువులను కాపాడాలని కోరుతున్నారు. వీధి కుక్కలను చూసి పిల్లలు బడికి వెళ్లడం మానేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.