17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

జొన్న లేప తిని మూడు ఆవుల మృతి

05-05-2025 06:26 PM

నిర్మల్ (విజయక్రాంతి): దిల్వార్పూర్ మండలంలోని మాడిగం గ్రామంలో సోమవారం పంటచేరిలో జొన్నలేప తిని మూడు ఆవులు మరణించినట్టు రైతు విజయ్ తెలిపారు. పశువుల మేత కోసం వెళ్ళిన ఆవులు లేత జున్ను ఆకులను తినడంతో అస్వస్థకు గురై మృతి చెందగా 30 వేల ఆర్థిక నష్టం జరిగినట్టు రైతు వివరించారు. సంఘటన స్థలాన్ని పశు వైద్యాధికారులు సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.