30 June, 2026 | 9:42 PM

Breaking News

ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •  

ఒక్క లింక్ క్లిక్ తో మూడు లక్షలు మాయం.!

23-09-2025 02:59 PM

నాగర్ కర్నూల్ జిల్లాలో మరో ఫైబర్ మోసం..

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఒక లింకుతో సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఓ వ్యక్తి అకౌంటు నుండి మూడు లక్షలు మాయం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం రోడ్డులో నివాసం ఉంటున్న వసంత్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన ఫోన్ కి ఓ లింక్ రావడంతో క్లిక్ చేశాడు. అనంతరం కొద్ది క్షణాల్లోనే మూడు లక్షల పైగా తన అకౌంటు నుండి మాయమయ్యాయి. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వసంత్ తెలిపారు.