29 August, 2026 | 12:36 PM

Breaking News

పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •   బీచుపల్లి వద్ద ఎన్‌హెచ్-44పై రోడ్డుప్రమాదం.. తప్పిన పెనుప్రమాదం   •  

డిప్యూటీ తహసీల్దార్‌గా ఇద్దరు ఎంపిక

29-09-2025 12:33 AM

పాపన్నపేట, సెప్టెంబర్ 28 :ప్రభుత్వం వెలువరించిన గ్రూప్- 2 ఫలితాల్లో పాపన్నపేటకు చెందిన అర్జున్ రెడ్డి, అబ్లాపూర్ గ్రా మానికి చెందిన బాయికాడి సుష్మిత డిప్యూటీ తహసీల్దార్ పోస్టుకు ఎంపికయ్యారు. కొ ల్చారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలుగా సు ష్మిత విధులు నిర్వర్తిస్తున్నారు. అర్జున్ రెడ్డి మెదక్ కలెక్టరేట్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వారువెల్లడించారు.