calender_icon.png 1 May, 2025 | 6:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు...

30-04-2025 11:09:52 PM

ఇంద్రవెల్లి (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ధనోర గ్రామం వద్ద రహదారిపై బుధవారం ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో శివరాజ్ పాటిల్ కాలు విరిగిపోగా, స్వరాజ్ అనే వ్యక్తికి  గాయాలైయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో రిమ్స్ కు తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.