17 April, 2026 | 9:35 PM

Breaking News

అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •  

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

15-05-2025 12:28 AM

కామారెడ్డి,  మే 14 (విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా దోమ కొండ మండలం లింగుపల్లి గ్రామ శివారులో బుధవారం ఒక గుర్తు తెలియని శవం లభ్యమైనట్లు దోమకొండ ఎస్సు స్రవంతి తెలిపారు. బుధవారం లింగుపల్లి దోమకొండ మధ్యలో శివారులో ఒక గుర్తు తెలియని మృతదేహం వయసు 32 నుండి 40 సంవత్సరాల లోపు పురుషుడు శవం లభ్యమైనట్లు తెలిపారు.

మృతుడిపై బ్లూ కలర్ శాలువా ఉన్నట్లు తెలిపారు. మృతుడు ఎవరు? ఎలా మరణించాడు? అనే కోణంతో పాటు మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వివరాలు తెలుసుకొని వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే దోమకొండ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఫోన్ నెంబర్ 8712 686156, 8712 6861 53 నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించగలరనీ దోమకొండ ఎస్ ఐ స్రవంతి తెలిపారు.