అమ్మవారి నిమజ్జ్జనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి
04-10-2025 01:27 AM
కొత్తపల్లి, అక్టోబర్ 03(విజయక్రాంతి):శ్రీ మహా శక్తి దేవాలయం లో దాండియా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి నిమర్జన కార్యక్రమం లో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొనడంజరిగింది.




