30 March, 2026 | 4:45 PM

అమ్మవారి నిమజ్జ్జనంలో పాల్గొన్న కేంద్ర మంత్రి

04-10-2025 01:27 AM

కొత్తపల్లి, అక్టోబర్ 03(విజయక్రాంతి):శ్రీ మహా శక్తి దేవాలయం లో దాండియా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి నిమర్జన కార్యక్రమం లో పాల్గొన్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొనడంజరిగింది.