1 April, 2026 | 7:01 PM

Breaking News

కేంద్రమంత్రి బండి సంజయ్ నగర ప్రజలకు క్షమాపణ చెప్పాలి   •   మురుట్ల పాఠశాలకు బాన్వి-ప్రహర్ష పౌండేషన్ టీవీ అందజేత   •   కరాటే పోటీలలో వివిధ స్థాయిలలో బెల్టులు సాధించిన సిద్దార్థ పాఠశాల విద్యార్థులు   •   అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: కలెక్టర్ కె.హరిత   •   అంబేద్కర్ సెంటర్ కమిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదల   •   అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తాం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ చేసిన 14వ డివిజన్ కార్పొరేటర్ గడ్డి ప్రదీప్   •   మున్సిపల్ చైర్ పర్సన్ నివేదితను కలిసిన ఆర్యవైశ్యులు   •   గర్రెపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం   •   హైదరాబాద్ డివై డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రావణ్ కుమార్   •  

వైశ్య రాజకీయ రణభేరిని విజయవంతం చేయాలి

28-07-2025 12:26 PM

అనంతగిరి: ఆగస్టు మూడున హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్(Nampally Exhibition Ground) లో జరిగే వైశ్య రాజకీయాల రణభేరిని విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు వైశ్య సంఘాలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన రణభేరి కార్యక్రమంలో మాట్లాడుతూ.. వైశ్య శక్తి ఐక్యతకు కోదాడ నియోజకవర్గం నుండి రణభేరి సన్నాహక సమావేశాలను మండలాల వారీగా మండల హెడ్ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం అనంతగిరి మోతే నడిగూడెం మునగాల చిలుకూరు మండలాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సోమవారం మేళ్లచెరువు చింతలపాలెం మఠంపల్లి గరిడేపల్లి నేరేడుచర్ల పాలకీడు హుజూర్నగర్ మండలాలలో సమావేశాలు నిర్వహిస్తున్నట్టు ఈ సమావేశాలకు మండల గ్రామస్థాయి అధ్యక్షులు ప్రముఖ నాయకులు వాసవి క్లబ్ ప్రతినిధులు మహిళా విభాగం నాయకులు వివిధ సంఘాల పెద్దలు నాయకులు హాజరుకావాలని కోరారు. ఆయన వెంట సంఘ నాయకులు ఉన్నారు.