16 July, 2026 | 9:10 AM

దోమకొండ క్రీడాభారతి ఆధ్వర్యంలో వాలీబాల్ క్రీడోత్సవాలు ప్రారంభం

03-08-2025 06:09 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో క్రీడా భారతి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలలోని వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు యువతకు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.  క్రీడల కు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా శారీరక దారుఢ్యం, ఆత్మ ధైర్యం నెలకొంటుందని తెలిపారు.