1 July, 2026 | 6:50 PM

Breaking News

కృత్రిమ మేధతో కొత్త పుంతలు తొక్కుతున్న వైద్యం   •   విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉంది : జిల్లా కలెక్టర్ కె.హరిత   •   ప్రైవేటు పాఠశాలలో పుస్తక దోపిడిని అరికట్టాలి: ఏబీవీపీ   •   బుగ్గపాడు ఫుడ్ పార్క్ భూసేకరణ, నిధుల గోల్‌మాల్‌పై అధికార పార్టీ, టీజీఐఐసీ అధికారులు సిద్ధమా: భాస్కర్ణి వీరంరాజు   •   రైతుల శ్రేయస్సుకు సహకార సంఘాలు కృషి చేయాలి   •   ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా శేషం శ్రీనివాసాచార్యులు   •   ప్రభుత్వ కళాశాలకు కంప్యూటర్ను అందించిన ఎన్నారై భాస్కర్ రెడ్డి   •   నెలరోజుల్లో అర్హులకు ఇండ్లు ఇవ్వకపోతే ఆక్రమిస్తాం   •   గజ్వేల్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ   •   సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో జాతీయ డాక్టర్ల దినోత్సవవేడుకలు-2026   •  

శాంతి భద్రతలకు కృషి చేయాలి

05-08-2025 12:00 AM

ఎస్పీ కాంతిలాల్ పాటిల్ 

కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు ౪ (విజ యక్రాంతి): శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నా రు. ఇటీవల జిల్లాకు బదిలీపై వచ్చిన సిఐ లు బాలాజీ వరప్రసాద్ ,సంజయ్ సోమవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయ డంతో పాటు నేరాల నియంత్రణ నిషేధిత పదార్థాల రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

పోలీస్ శాఖపై ప్రజ లకు మరింత నమ్మకం కలిగేలా పనిచేయాలని తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ఎస్పీ తన కార్యాలయంలో ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.బాధితులు మధ్యవర్తుల మాటలు నమ్మి మోస పోవద్దని నేరుగా పోలీసులను ఆశ్రయించాలని ఎస్పీ సూచించారు. ఇటీవల సికింద్రా బాద్లో జరిగిన అథ్లెటిక్ పోటీలలో పరుగు పందెంలో మొదటి స్థానంలో నిలిచిన దంపతులు ఆనంద్ రావు, శకుంతలను ఎస్పీ అభినందించారు.