22 June, 2026 | 7:21 PM

Breaking News

అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •   దమ్మపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్   •   శభాష్... సర్పంచ్ సాబ్   •   డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి యువత ముందుకు రావాలి   •   ప్రజావాణిలో 125 దరఖాస్తులు స్వీకరణ   •   ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి   •   అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ పాటి పావని జగన్మోహన్ రెడ్డి విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం   •   గోండుగూడెం సందర్శించిన తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు   •   ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించి డంపింగ్ యార్డ్ ను తొలగించండి   •  

అవినీతి అంతం ఎప్పుడు?

13-06-2025 12:00 AM

ఆదాయానికి మించి అక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో రాష్ట్రంలో మరో అధికారిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన వార్త కలకలం రేపుతున్నది. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉన్న ఆయన అంత పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం ఆశ్చర్యమే. ఏసీబీ అధికారుల కృషి అభినందనీయం. ఇలాంటి తనిఖీలు ముమ్మరం చేసినప్పుడే ప్రభుత్వ అధికార వర్గాల్లో భయం అన్నది నెలకొంటుంది. లేకపోతే, మరింత ఇష్టారాజ్యంగా వారు అవినీతికి పాల్పడుతూనే ఉంటారు. 

 సహర్ష, ఓల్డ్ ఆల్వాల్, సికిందరాబాద్