15 April, 2026 | 12:04 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

నిజామాబాద్ జిల్లాలో మహిళ దారుణ హత్య

01-11-2025 09:39 AM

తల, సగం వరకు కుడిచేయి లేకుండా మృతదేహం.

బాసరకు వెళ్లే రోడ్డులో వివస్త్రగా కనిపించిన మహిళ డెడ్ బాడీ.

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా(Nizamabad district) నవీపేట్ మండలం మిట్టాపూర్ వద్ద మహిళ దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండగులు చంపేశారు. బాసరకు వెళ్లే రోడ్డు పక్కన వివస్త్రగా మహిళ మృతదేహం కనిపించింది. తల, కుడిచేయి మణికట్టు వరకు లేకుండా మృతదేహం కనిపించింది. వేరే ప్రాంతంలో చంపి అక్కడ పడేశారని పోలీసులు భావిస్తున్నారు. హత్యకు గురైన మహిళ వయసు 30-40 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మహిళ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.